how to clean your lungs and increase immunity

ఈ చిట్కా మీ ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని అంతం చేసి ఇమ్మ్యూనిటినీ రెట్టింపు చేస్తుంది..Immunity

 కరోనా నేటిరోజుల్లో విపరీతంగా పెరిగిపోతున్న వ్యాధి. చిన్న పాటి నిర్లక్ష్యం అనేక ప్రాణాలను బలి తీసుకుంటుంది. బయట అడుగుపెట్టాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంటి చిట్కాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్లోనే ఉండే అనేక పదార్థాలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొద్దిపాటి శారీరక వ్యాయామం మంచి ఆహారం తీసుకుంటూ ఇప్పుడు నేను  చెప్పే ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి. కరోనా మీ దగ్గరకు కూడా రాదు.

దాని కోసం మనం తీసుకోవాల్సినవి ఉల్లిపాయలు ఎర్రగా లేదా పింక్ కలర్లో ఉండేవి తీసుకోవాలి. చిన్నవైతే రెండు, పెద్దదైతే ఒకటి తీసుకోవాలి. అల్లం ఇంచుముక్క, మిరియాలు పావు చెంచా, పసుపు చిటికెడు.

 మొదట ఉల్లిపాయలను మెత్తగా గ్రైండ్ చేయాలి.తయారుచేసిన పేస్ట్ నుండి ఉల్లి రసాన్ని వడకట్టుకోవాలి.   అల్లాన్ని కూడా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి. ఆ రసంలో ఉల్లిపాయ రసం కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, దంచిన మిరియాల పొడి పావుచెంచా,ఐదారు చుక్కలు తులసి రసంలేదా తులసి డ్రాప్స్ కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపి రోజు చెంచా చొప్పున తీసుకుంటే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా క్రిములు మన ముక్కులో మూడు రోజుల వరకూ ఉంటాయి. తర్వాత లోపలికి చేరి అంతర్గత వ్యవస్థను దెబ్బతీస్తాయి కనుక వాటిబారిన పడకుండా జాగ్రత్త పడాలి. 

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదంటారు అందుకే ఉల్లిని ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకోవాలి. 

ఉల్లిపాయ అనేక పోషకాలతో నిండిపోయింది.  గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది.  యాంటీ ఆక్సిడెంట్లతో లోడ్ చేయబడి ఉంది. ఇది క్యాన్సర్-పోరాట సమ్మేళనాలను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడండి.  ఎముక సాంద్రతను పెంచవచ్చు. యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉండండి.  జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఇక అల్లం జింజెరోల్ను కలిగి ఉంటుంది, ఇది శక్తివంతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది.  వికారం యొక్క అనేక రూపాలకు చికిత్స చేయవచ్చు, ముఖ్యంగా ఉదయం అనారోగ్యం.   బరువు తగ్గడానికి సహాయపడవచ్చు.  ఆస్టియో ఆర్థరైటిస్‌తో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరలను తీవ్రంగా తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాద కారకాలను మెరుగుపరుస్తుంది.  దీర్ఘకాలిక అజీర్ణ చికిత్సకు సహాయపడుతుంది. 

పసుపు సహజ యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. మిరియాలు కూడా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే తులసి కూడా అనేక ప్లూ, జలుబులను దూరంగా ఉంచుతుంది. ఈ  మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా చెంచా చొప్పున తింటే చాలు. అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

Leave a Comment

error: Content is protected !!