కషాయాలతో జర జాగ్రత్త
కరోనా ప్రభావమో ఏమో కాని ప్రతి ఇంట్లో చాలా మంది కషాయాలు తయారుచేసుకుని తెగ తాగేస్తూ ఇమ్యూనిటీ పెంచుకుంటున్నామని భ్రమ పడుతున్నారు. అయితే ఏదైనా పరిమితికి మించి చేసే పని ఎప్పుడూ హానికరమే అనే విషయాన్ని గ్రహించక రోజూ మూడుపూటలా ఆకులు, చూర్ణాలు అడ్డదిడ్డంగా వాడేస్తూ. అల్లం, శొంఠి, మిరియాలు, వెల్లుల్లి వంటి దినుసులను ఎక్కువ ఉపయోగిస్తూ ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరున కషాయాలు తాగేస్తున్నారు. అవి తాగడం వల్ల కూడా సమస్యలు వస్తాయా అనే అనుమానం మీకు … Read more కషాయాలతో జర జాగ్రత్త