ఈరోజుల్లో గుండె జబ్బులు అనేవి వయసు సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి. కొన్ని జబ్బులు రావడానికి కారణమైన నెంబర్ వన్ శత్రువు సాల్ట్. ఈ సాల్ట్ రక్తనాళాలను హార్డ్ గా చేస్తుంది. గుండె కండరాలను కూడా హార్డ్ గా తయారు చేస్తుంది. అలాగే ఉప్పు వల్ల రక్తం కూడా చిక్కబడుతుంది. అలాగే నూనెలో, నేతిలో దేవిన పదార్థాలు చాలా చాలా హానిని కలిగిస్తాయి. ఇక మూడవది వైట్ ప్రొడక్ట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నవి. వీటితో చేసిన బేకరీ ఫుడ్స్ బాడ్ కొలెస్ట్రాల్ ని ఎక్కువ తయారుచేస్తాయి. దీనికి తోడు వ్యాయామం చేయకుండా ఉండడం. ఈ విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండెకు చాలా ప్రమాదం.
దీనికి తోడు డయాబెటిస్ చూస్తే ఓల్డ్ వైన్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. గుండె జబ్బులు అనేవి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వైట్ రైస్ ఎక్కువ తినేయడం. డయాబెటిస్ పెరిగితే గుండె జబ్బులు ఎక్కువ వేస్తే ఒబిసిటీ పెరిగిన గుండె జబ్బులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిస్, ఒబిసిటీ అనేది గుండె జబ్బులకు ఎక్కువగా కారణం అవుతున్నాయి. అందుకనే మనలో మార్పు రావాలి అని ఓల్డ్ హార్ట్ డే అని ఒక రోజున పెట్టి గుండెకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పి ఆచరించమని అవగాహన కల్పిస్తారు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఇడ్లీ ఎక్కువగా తినకూడదు.
వైట్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన ఉప్మాలు, దోసెలు లాంటి ఫుడ్స్ ఏమీ తీసుకోకూడదు. వీళ్ళు ముఖ్యంగా పెసరట్టు, ఆవిరి కుడుము లాంటివి అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లాగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ డైలీ తినవలసినవి స్ప్రౌట్స్ ఇవి HDL కొలెస్ట్రాల్ని పెంచుతాయి LDL ని తగ్గిస్తాయి. మంచి ప్రోటీన్ ని అందిస్తాయి ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ, ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం అన్నం తినడం మానేసి రొట్టెలు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తినడం మంచిది. సాయంత్రం పూట ఓ గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి గుండె కణజాలానికి ఫ్రీ రాడికల్స్ దాడి నుండి తట్టుకోవడానికి చాలా మంచిది.
ఎర్లీ డిన్నర్ లో వాల్ నట్స్ నానబెట్టినవి ఎక్కువ తినాలి. అవిసె గింజలని వేపుకుని ఉండల్లా చేసుకుని భోజనం తర్వాత తినాలి.